వరద నష్టంపై వెంకయ్య నాయుడు తో భేటీ అయిన కెటీఆర్..

- September 29, 2016 , by Maagulf
వరద నష్టంపై వెంకయ్య నాయుడు తో భేటీ అయిన కెటీఆర్..

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. వరదల సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభినందించారు. వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వెంకయ్యకు వివరించానని కేటీఆర్ తెలిపారు. రూ. 1189 కోట్ల నష్టం జరిగిందని తెలిపినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అక్రమ కట్టడాల తొలగింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 1000పైగా అక్రమ కట్టడాలు కూల్చి వేశామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com