నవాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు..
- September 30, 2016
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమిత కశ్మీర్లో దాడులపై చర్చించారు. భారత్ను ధీటుగా ఎదుర్కోవాలని పాక్ కేబినెట్ నిర్ణయించింది. కశ్మీర్లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించింది. వాటిని ప్రపంచదేశాలముందు ఉంచుతామని నవాజ్ షరీఫ్ తెలిపారు. దౌత్యపరంగానూ, భౌతికంగానూ భారత్కు ధీటైన సమాధానం ఇస్తామని అన్నారు. ఇందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని ప్రకటించారు. భారత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని పాక్ రక్షణ మంత్రి మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







