పాకిస్తాన్ సైనికుల సర్జికల్ దాడులకోసం వేచి ఉండండి - హఫీజ్ సయీద్
- September 30, 2016
జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరింత రెచ్చిపోతున్నాడు. శుక్రవారం మాట్లాడుతూ ఇండియన్ మీడియాకు సవాల్ విసిరాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హెచ్చరించాడు. పాకిస్థాన్ దళాలను పొగడ్తల్లో ముంచెత్తాడు. త్వరలోనే భారతదేశానికి తమ దళాలు తగిన గుణపాఠం చెప్తాయన్నాడు. భారతదేశానికి చెందిన ఓ మీడియా యాంకర్లు తప్పుడు దృశ్యాలు చూపిస్తున్నారని ఆరోపించాడు. వాళ్ళకు త్వరలోనే నిజాలేమిటో తెలుస్తుందన్నాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని తన మద్దతుదార్లను ఉద్దేశించి శుక్రవారం హఫీజ్ సయీద్ మాట్లాడాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







