'కింగ్ ఆఫ్ ఆగ్రోహ' మహారాజా అగ్రసేన్ పోస్టల్స్టాంప్ విడుదల
- October 01, 2016
'కింగ్ ఆఫ్ ఆగ్రోహ'.. మహారాజ అగ్రసేన్ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరిట మాల్దీవుల్లో ప్రతేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ పోస్టల్స్టాంప్ విడుదల ద్వారా భారత్, మాల్దీవుల మధ్యనున్న వ్యాపార సంబంధాలు బలపడతాయని ఆకాంక్షించారు. 1976లోనే భారత్లో మహారాజ అగ్రసేన్ పేరిట స్టాంప్ విడుదలైంది. అగర్వాల్, అగ్రహారి వంటి 17పైగా కులాల పుట్టుకకు, ఉత్తర భారతదేశంలో వాణిజ్య నగరంగా ఆగ్రోహ పేరు ప్రఖ్యాతలు పొందటానికి మహారాజ అగ్రసేన్ ఆద్యుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, క్రిస్టోఫర్ కొలంబస్, చార్లెస్ డార్విన్, వాలెంటినా తెరిస్కోవా వంటి ప్రముఖుల పోస్టల్ స్టాంప్లకు కల్పించిన గౌరవం మహారాజ అగ్రసేన్కు కల్పించామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







