శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..
- October 01, 2016
దివంగత నటుడు శివాజీ గణేశన్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ ఏడాది సీనియర్ నటి వాణిశ్రీ అందుకున్నారు. శివాజీ ప్రభు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వాణిశ్రీకి అవార్డును ప్రదానం చేశారు. ఎంజీఆర్, ఎనటీఆర్, జయలలిత వంటి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన మహానటుడు శివాజీ గణేశన అని వెంకయ్య కీర్తించారు. శివాజీగణేశన్ కుమారులైన నిర్మాత రామ్కుమార్, నటుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









