శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..
- October 01, 2016
దివంగత నటుడు శివాజీ గణేశన్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ ఏడాది సీనియర్ నటి వాణిశ్రీ అందుకున్నారు. శివాజీ ప్రభు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వాణిశ్రీకి అవార్డును ప్రదానం చేశారు. ఎంజీఆర్, ఎనటీఆర్, జయలలిత వంటి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన మహానటుడు శివాజీ గణేశన అని వెంకయ్య కీర్తించారు. శివాజీగణేశన్ కుమారులైన నిర్మాత రామ్కుమార్, నటుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









