శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..
- October 01, 2016
దివంగత నటుడు శివాజీ గణేశన్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ ఏడాది సీనియర్ నటి వాణిశ్రీ అందుకున్నారు. శివాజీ ప్రభు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వాణిశ్రీకి అవార్డును ప్రదానం చేశారు. ఎంజీఆర్, ఎనటీఆర్, జయలలిత వంటి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన మహానటుడు శివాజీ గణేశన అని వెంకయ్య కీర్తించారు. శివాజీగణేశన్ కుమారులైన నిర్మాత రామ్కుమార్, నటుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







