మహాత్మాగాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా..
- October 01, 2016జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేద్రమోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని ఆన్మోహన్సింగ్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేత ఎల్.కె.అడ్వాణీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు మహాత్ముడికి నివాళులర్పించారు. రాజ్ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!