ఉగ్రవాదులు హద్దుమీరితే.. ప్రజలెవరూ సహించేది లేదు:బాలకృష్ణ..
- October 02, 2016
ఉగ్రవాదులు హద్దుమీరితే.. ప్రజలెవరూ సహించరని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఉందని.. అయినప్పటికీ దేనికైనా ఓ హద్దు ఉంటుందన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందన్నారు. తీవ్రవాదులు మాట వినకపోతే తగిన విధంగా సమాధానం చెబుతామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









