పాకిస్థాన్ పడవ గుజరాత్ తీర ప్రాంతంలో పట్టుబడింది..
- October 02, 2016
గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్థాన్కు చెందిన పడవ పట్టుబడింది. దీనిలో 9 మంది అనుమానితులను గుజరాత్ తీర రక్షణ బృందం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను దాటి మన దేశ జలాల్లోకి ప్రవేశించడంతో ఈ బోటును అడ్డుకుని, అందులోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









