పాకిస్థాన్ పడవ గుజరాత్ తీర ప్రాంతంలో పట్టుబడింది..
- October 02, 2016
గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్థాన్కు చెందిన పడవ పట్టుబడింది. దీనిలో 9 మంది అనుమానితులను గుజరాత్ తీర రక్షణ బృందం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను దాటి మన దేశ జలాల్లోకి ప్రవేశించడంతో ఈ బోటును అడ్డుకుని, అందులోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







