పాకిస్థాన్‌ పడవ గుజరాత్ తీర ప్రాంతంలో పట్టుబడింది..

- October 02, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ పడవ గుజరాత్ తీర ప్రాంతంలో పట్టుబడింది..

 గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన పడవ పట్టుబడింది. దీనిలో 9 మంది అనుమానితులను గుజరాత్ తీర రక్షణ బృందం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను దాటి మన దేశ జలాల్లోకి ప్రవేశించడంతో ఈ బోటును అడ్డుకుని, అందులోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com