అనుమానితులపై పాఠశాల సిబ్బంది మంత్రిత్వ శాఖకు పిర్యాదు చేయాలి
- October 02, 2016
అబూధాబీ: ఎమిరేట్ లో స్కూల్ సిబ్బంది ఇప్పుడు పిల్లల భద్రతా సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని మరియు వారు ఏ దుర్వినియోగాలు సంభవించినా లేదా నిర్లక్ష్యం జరిగినట్లు అనుమానం కల్గినా సందర్భాలలో తక్షణమే పిర్యాదు చేయాలని సీనియర్ విద్య అధికారి తెలిపారు. పాఠశాల నాయకులు, పాఠశాల సిబ్బంది సైతం ఎవరిపట్ల ఐనా అనుమానం కల్గితే నేరుగా ఇంటీరియర్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ నేరుగా టెలిఫోన్ హాట్ లైన్ 116 111 కు చేయవచ్చు. దీనికై యుఎఇ మంత్రిత్వ సంప్రదించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల సిబ్బంది అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే , అనుమానిత వ్యక్తుల సమాచారం దాచిపెట్టడం దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం చేయడం సైతం పెద్ద నేరమని గుర్తించుకోవాలి. ఈ విధానం ఎమిరేట్ విద్య రంగం క్రమబద్ద్దీకరిస్తూ అబూ ధాబీ విద్యా మండలి (ADeC) ప్రవేశపెట్టబడినది గత నెల కొనసాగుతున్న 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త చైల్డ్ ప్రొటెక్షన్ విధానంలో ఇది ఒక ముఖ్య భాగం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







