ఘటనకు బాధ్యత వహిస్తున్నాం : హైతీ తిరుగుబాటుదారులు
- October 02, 2016
సౌదీ అరేబియా యుద్ధనౌకపై శనివారం వైమానిక దాడి జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ భద్రతా బలగాల జనరల్ కమాండ్ అందించిన వివరాల ప్రకారం...ఆదెన్ నుంచి మందులు, ఆహారపదార్థాలతో తరలివెళ్తున్న యుద్ధనౌకపై బాబ్-అల్ మందాబ్ జలసంధి సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. వైమానిక దాడికి బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించి సహాయకచర్యలు చేపట్టాయని జనరల్ కమాండ్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









