ఘటనకు బాధ్యత వహిస్తున్నాం : హైతీ తిరుగుబాటుదారులు
- October 02, 2016
సౌదీ అరేబియా యుద్ధనౌకపై శనివారం వైమానిక దాడి జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ భద్రతా బలగాల జనరల్ కమాండ్ అందించిన వివరాల ప్రకారం...ఆదెన్ నుంచి మందులు, ఆహారపదార్థాలతో తరలివెళ్తున్న యుద్ధనౌకపై బాబ్-అల్ మందాబ్ జలసంధి సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. వైమానిక దాడికి బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించి సహాయకచర్యలు చేపట్టాయని జనరల్ కమాండ్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







