తెలుగువారికి దక్కిన 'అర్జున' గౌరవం

- August 14, 2015 , by Maagulf
తెలుగువారికి దక్కిన 'అర్జున' గౌరవం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో ఇద్దరు తెలుగువారికి చోటు దక్కింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌, స్కేటింగ్‌ క్రీడాకారుడు అనూప్‌కుమార్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

 

                               --- సి.శ్రీ (దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com