కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది..
- October 04, 2016
కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది. దసరానాటికి కొత్త కలెక్టరేట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ఆ మేర చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఫైనల్ నోటి ఫికేషన్ విడుదలచేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయి దాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు తొలుతముసాయిదాలో కొన్నిమార్పులు, చేర్పులుచేశారు. కొత్తగా తాండూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మల్కాజిగిరి పేరు మార్చి మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









