ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్ అవార్డు
- October 04, 2016
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక్ అకెడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన ఈమె అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వాయలిన్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వాయిద్య సంగీత కళాకారుడు లాల్గుడి జి.జె.ఆర్. కృష్ణన్ కూడా సంగీత నాటక్ అవార్డును పొందారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









