ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్ అవార్డు
- October 04, 2016
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక్ అకెడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన ఈమె అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వాయలిన్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వాయిద్య సంగీత కళాకారుడు లాల్గుడి జి.జె.ఆర్. కృష్ణన్ కూడా సంగీత నాటక్ అవార్డును పొందారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







