ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డికి సంగీత నాటక్ అవార్డు
- October 04, 2016
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి ప్రతిష్టాత్మక సంగీత నాటక్ అకెడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డు ప్రధానోత్స కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన ఈమె అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. వాయలిన్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వాయిద్య సంగీత కళాకారుడు లాల్గుడి జి.జె.ఆర్. కృష్ణన్ కూడా సంగీత నాటక్ అవార్డును పొందారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









