కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది..
- October 04, 2016
కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది. దసరానాటికి కొత్త కలెక్టరేట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ఆ మేర చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఫైనల్ నోటి ఫికేషన్ విడుదలచేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయి దాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు తొలుతముసాయిదాలో కొన్నిమార్పులు, చేర్పులుచేశారు. కొత్తగా తాండూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మల్కాజిగిరి పేరు మార్చి మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









