కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది..
- October 04, 2016
కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం దాదాపు ఖరారైంది. దసరానాటికి కొత్త కలెక్టరేట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు ఆ మేర చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఫైనల్ నోటి ఫికేషన్ విడుదలచేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయి దాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు తొలుతముసాయిదాలో కొన్నిమార్పులు, చేర్పులుచేశారు. కొత్తగా తాండూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మల్కాజిగిరి పేరు మార్చి మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







