పాకిస్థాన్లో అమానవీయ ఘటన....
- October 05, 2016
పాకిస్థాన్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు షియా తెగకు చెందిన మహిళలపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు ద్విచక్ర వాహనాలపై బస్సును వెంబడించి, బస్సులోని మహిళలను టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపించాడు. క్వెటా సిటీ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. షీతే తెగకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా తాలిబన్లు పలు చోట్ల దాడి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







