వలసదారుల తొక్కిసలాట, 32 మంది మృతి
- October 05, 2016
ప్రాణాలు అరచేతబెట్టుకుని ఐరోపాలో ఎలాగో బతుకుదామనుకుని భారీసంఖ్యలో పలుడింగీల్లో వలసబోతున్న వారిలో కనీసం 32 మంది తొక్కిసలాటలో మరణించారు. డింగీలు, చెక్కపడవలో కలిపి భారీ సంఖ్యలో జనం ఉన్నట్లు ఒక అంచనా అని ఇటాలియన్ తీర రక్షక దళం వర్గాలు వెల్లడించాయి. లిబియా ఉత్తర భాగాన అంతర్జాతీయ జలాల్లో ఈ దళం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే...చిన్నచిన్న పడవల్లో వలసబోతూ సముద్రజలాల్లో చిక్కుపడిపోయే వారిని రక్షించేందుకు స్పెయిన్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఆస్ట్రల్'లో ఉన్న ఫొటోగ్రాఫర్ ఒకరు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







