చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా..
- October 06, 2016
దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గుట్టుగా గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తున్నారని వెల్లడైంది. నెల రోజుల కాలంలో మూడు వేర్వేరు కేసుల్లో 12 కోట్ల రూపాయల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్ అక్రమ రవాణా వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులను అప్రమత్త చేశారు. సాధారణంగా హెరాయిన్ కిలో ధర కోటి రూపాయలుంటుంది.కాని గల్ఫ్ దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న నాణ్యమైన హెరాయిన్ ధర కిలో మూడుకోట్లరూపాయలని అధికారులు చెప్పారు. సాధారణంగా బంగారం అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే తాము ప్రయాణికులపై నిఘా పెట్టామని అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









