రైలులో బాంబు పేలుడు
- October 07, 2016
బెలూచిస్థాన్లో కొద్దిసేపటికి ఓ రైలులో బాంబుపేలుడు సంభవించింది. రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు దుర్మరణం పాలవగా మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బలూచిస్థాన్ బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ ఘటన సంభవించినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. తొలి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుళ్లను ఖండించిన బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సనౌల్లా జెహ్రీ ఘటనపై విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







