'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి పండగ ఆఫర్
- October 07, 2016
పండగల సీజన్లో టిక్కెట్ ధరలను తగ్గించే జాబితాలో ఇప్పుడు ఇండిగో కూడా చేరింది. ఒక వైపు ఛార్జీలను అన్నింటిని కలిపి రూ.888లకే ఇవ్వడానికి ఇండిగో సిద్ధమైంది. ఈ అవకాశం అక్టోబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ 2017 ఏప్రిల్ 13 వరకు వర్తిస్తుంది. అయితే ఎన్ని సీట్లకు ఈ ఆఫర్ను ఇచ్చింది పేర్కొనలేదు. ఇండిగో అధికారిక వైబ్సైట్లలో దిల్లీ-జయపుర రూట్ల మధ్య వచ్చే సంవత్సరం జనవరి నుంచి టిక్కెట్టు ధర రూ. 888గా పేర్కొన్నారు. దిల్లీ-ముంబయి ఎకానమీ క్లాస్ టిక్కెట్టు ధరలు కూడా రూ.2,152లుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటి ధర రూ.5,642గా ఉంది. అయితే ఇప్పటికే విస్తారా, స్పైస్జేట్,ఎయిర్ఏషియా ఇండియా, జెట్ ఎయిర్వేస్ పండగ ఆఫర్లతో ముందుకు వచ్చాయి.
వీటి రాయితీ ఆఫర్లు అన్ని కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు వర్తించే విధంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









