ఈ నెల 17లోగా ఆధార్తో అనుసంధానం చేసుకోండి
- October 07, 2016
'స్కాలర్షిప్' అర్హత సాధించిన విద్యార్థులకు పరీక్షల విభాగం సూచన
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్తో అనుసంధానం చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ ఆధార్ నంబర్ను పూర్తి వివరాలతో [email protected]
మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.
మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







