చందు మొండేటి వరుణ్ తేజ్ కాంబో ...
- October 09, 2016
తాజాగా నాగచైతన్య హీరోగా రూపొందించిన 'ప్రేమమ్' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు చందు మొండేటి వరుణ్ తేజ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయినట్టు, ప్రస్తుతం స్క్రిప్ట్ పని మొదలయినట్టు చెబుతున్నారు. గతంలో వచ్చిన 'గజనీ' సినిమాలో సూర్య పోషించిన షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ బాధితుడి తరహాలో ఈ చిత్రంలోని హీరో పాత్రను మరింత విభిన్నంగా డిజైన్ చేశారట. వరుణ్ ప్రస్తుతం 'మిస్టర్', 'ఫిదా' చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి పూర్తికాగానే చందు మొండేటి చిత్రంలో చేయనున్నాడట.
తాజా వార్తలు
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!







