"మోదీ.. మోదీ.." నినాదాలతో మార్మోగిన దుబాయ్ క్రికెట్ స్టేడియం!!
- August 17, 2015



దుబాయ్లోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు. అయితే మరో 20 వేల మందికి ఏర్పాట్లు చేశారు. మరో 20 వేల మంది స్టేడియం బయట మోదీ ప్రసంగం వినేందుకు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దుబయ్ మినీ ఇండియాను తలపిస్తోంది. మోదీ మోదీ నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగాయి.
--- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









