"మోదీ.. మోదీ.." నినాదాలతో మార్మోగిన దుబాయ్ క్రికెట్ స్టేడియం!!
- August 17, 2015



దుబాయ్లోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు. అయితే మరో 20 వేల మందికి ఏర్పాట్లు చేశారు. మరో 20 వేల మంది స్టేడియం బయట మోదీ ప్రసంగం వినేందుకు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దుబయ్ మినీ ఇండియాను తలపిస్తోంది. మోదీ మోదీ నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగాయి.
--- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









