"మోదీ.. మోదీ.." నినాదాలతో మార్మోగిన దుబాయ్ క్రికెట్ స్టేడియం!!
- August 17, 2015



దుబాయ్లోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు. అయితే మరో 20 వేల మందికి ఏర్పాట్లు చేశారు. మరో 20 వేల మంది స్టేడియం బయట మోదీ ప్రసంగం వినేందుకు తహతహలాడుతున్నారు. స్టేడియం బయట భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దుబయ్ మినీ ఇండియాను తలపిస్తోంది. మోదీ మోదీ నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగాయి.
--- ఎం. వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







