ప్రముఖ సినీ స్టంట్మాస్టర్ సాంబశివరావు మృతి
- October 13, 2016
ప్రముఖ సినీ స్టంట్మాస్టర్ సాంబశివరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ తులసీనగర్లోని కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్లో సుమారు 600 చిత్రాలకు పైగా ఆయన స్టంట్ మాస్టర్గా సేవలందించారు. ఎక్కువగా ఎన్టీఆర్ చిత్రాలకు ఆయ పని చేశారు. సర్దార్ పాపారాయుడు, కొండవీటి దొంగ, ప్రతిఘటన, నేటిభారతం, శ్రీరంగనీతులు తదితర మూవీలలో స్టంట్ మాస్టర్ గా సేవలందించారు.. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









