హైదరాబాద్కు చేరుకున్న హజ్యాత్రికులు...
- October 13, 2016
హజ్యాత్రకు వెళ్లిన యాత్రికులంతా క్షేమంగా తిరిగొచ్చారు అని తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారంతా విజయవంతంగా హజ్యాత్ర పూర్తిచేసుకున్నారని, వీరిలో 4873 మంది గురువారం వరకు హైదరాబాద్కు చేరుకున్నారని తెలిపారు. ముగ్గురు హజ్యాత్రలోనే తుదిశ్వాస విడిచారని... మరో ఆరుగురు ఆనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు అని పేర్కొన్నారు. ఇద్దరి వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఇబ్బందులున్నాయని... రెండురోజుల్లో ఈ సమస్య పరిష్కారమై వీరంతా హైదరాబాద్కు చేరుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







