రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ భేటీ
- October 15, 2016
రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు పుతిన్ నేడు గోవా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అణు విద్యుత్, రక్షణ ఒప్పందాలు లాంటి పలు ప్రతిపాదనలపై ఇరువురు చర్చించనున్నారు. తమిళనాడులోని కుడంకుళంలో మరో రెండు రియాక్టర్ల ఏర్పాటుపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత్ నేతృత్వంలో గోవా వేదికగా ఎనిమిదో బ్రిక్స్ వార్షిక సదస్సు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







