డ్రగ్ పెడలింగ్ కేసులో నలుగురు మహిళలకు రిమాండ్
- October 15, 2016
హై క్రిమినల్ కోర్ట్, నలుగురు థాయి మహిళలకు డ్రగ్స్ పెడలింగ్ కేసులో 15 రోజులపాటు రిమాండ్ని పొడిగించింది. 'షాబు'ని విక్రయిస్తున్నారనే అభియోగాలు ఈ నలుగురు మహిళలపైనా నమోదయ్యాయి. మరో 'మామా' పేరుతో కింగ్డమ్లో నివసిస్తున్న మహిళ కోసం ఈ నలుగురూ పనిచేస్తున్నారని పోలీసులు విచారణలో పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు స్టింగ్ ఆపరేషన్ని, అండర్కవర్ ఏజెంట్ ద్వారా నిర్వహించి, మహిళల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తాము ఈ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్ముని 'మామా'కి చెల్లిస్తున్నట్లుగా విచారణలో మహిళలు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







