రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.2గా నమోదైంది...

- October 16, 2016 , by Maagulf
రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.2గా నమోదైంది...

 గ్రీస్‌లో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.2గా నమోదైంది. అల్బేనియా సరిహద్దులో భూకంపం ప్రభావం కనిపించింది. లోవానినా నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com