రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.2గా నమోదైంది...
- October 16, 2016
గ్రీస్లో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.2గా నమోదైంది. అల్బేనియా సరిహద్దులో భూకంపం ప్రభావం కనిపించింది. లోవానినా నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









