'ఉంగరాల రాంబాబు' గ సు నీల్
- October 17, 2016
సు నీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'ఉంగరాల రాంబాబు' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళీ భామ మియా జార్జ్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
పరుచూరి కిరీటి నిర్మాత. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ చక్కటి సందేశం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. 'మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు' తరవాత క్రాంతి మాధవ్ నుంచి వస్తున్న చిత్రమిదే. త్వరలోనే ఫస్ట్లుక్నీ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







