22 మంది ఫేస్‌బుక్ యూజర్లపై కేసు నమోదు

- October 17, 2016 , by Maagulf
22 మంది ఫేస్‌బుక్ యూజర్లపై కేసు నమోదు

పొలాచ్చి మహలింగాపురం పోలీసులు 22 మంది ఫేస్‌బుక్ యూజర్లపై కేసు నమోదు చేశారు. అందులో డీఎమ్‌కే పార్టీకి చెందిన మున్సిపల్ కార్యకర్త కూడా ఉండటం గమనార్హం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నందు వల్లే వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే డీఎమ్‌కే నేత స్టాలిన్ మాత్రం పోలీసులు అన్యాయంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com