22 మంది ఫేస్బుక్ యూజర్లపై కేసు నమోదు
- October 17, 2016
పొలాచ్చి మహలింగాపురం పోలీసులు 22 మంది ఫేస్బుక్ యూజర్లపై కేసు నమోదు చేశారు. అందులో డీఎమ్కే పార్టీకి చెందిన మున్సిపల్ కార్యకర్త కూడా ఉండటం గమనార్హం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నందు వల్లే వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే డీఎమ్కే నేత స్టాలిన్ మాత్రం పోలీసులు అన్యాయంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







