సింధు, మురళీమోహన్ లకు పద్మఅవార్డులు...
- October 18, 2016
పద్మా పురస్కరాల కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీష్రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి, నటుడు, ఎంపీ మురళీమోహన్, ఒలింపిక్ విజేత పీ.వీ సింధు, మరో క్రీడాకారుడు శ్రీకాంత్తో పాటు కళారంగం నుంచి ప్రముఖ మృదంగ విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, నర్తకి ఆనంద్ శంకర్జయంత్, ప్రముఖ డాక్టర్ సికె దుర్గ పేర్లను పద్మభూషణ్ పురస్కరాలకు నామినేట్ చేసింది. అలాగే ప్రముఖ ఈఎన్టి స్పెషలిస్ట్ విష్ణు స్వరూప్రెడ్డితో పాటు చేనేత రంగ ప్రముఖుడు రమణయ్య పేర్లను పద్మశ్రీకి సిఫారసు చేసింది. మొత్తం 22మంది ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.
గణతంత్రదినోత్సవం రోజు ప్రముఖులకు కేంద్రం ఈ పద్మఅవార్డులను ప్రకటించనుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







