రూ. 25,000 మొత్తాన్ని కస్టమ్స్ ఫాం లో ప్రకటించాలి: భారత్
- August 20, 2015
భారత దేశంలో కాలు పెట్టేముందు ప్రయాణీకులు తమ వద్ద రూ. 25,000 కంటే ఎక్కువగా ఉన్న డబ్బును, ఎల్. సి. డి., ఈ. లేదా ప్లాస్మా టెలివిజన్ల వంటి వివరాలను ధృవీకరించవలసి ఉంటుందని భారత ఆర్ధిక శాఖ తమ కస్టమ్స్ బాగెజ్ డిక్లరేషన్ (అమెండ్మెంట్) రూల్స్, 2015 లో ప్రకటించింది. గతంలో ఈ పరిధి రూ. 35,000 గా ఉండేది. కొత్తగా అమలులోకి వచ్చిన నియమాల ప్రకారం, సుంకం లేకుండా తెచ్చుకోగలిగే సిగరెట్లు, సిగార్లు ఇతర పొగాకు ఉత్పత్తులను కూడా 50 శాతానికి తగ్గించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









