అనుబంధాలను తెలిపే 'మామ.. ఓ.. చందమామ'
- October 24, 2016
కార్తీక్, సనాఖాన్ నాయకానాయికలుగా విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మామ.. ఓ.. చందమామ'. వర ప్రసాద్ బొడ్డు నిర్మాత. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ.. 'ఆధునిక జీవితంలో సొంత మనుషులను మర్చిపోతున్నా. ఆ అనుబంధాలకు దూరంగా బతుకుతున్నాం. వాటిని గుర్తుకు తెచ్చే కథ ఇది' అని తెలిపారు. నవంబర్ 7 నుంచి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతామన్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







