ఎయిరిండియా మొబైల్ యాప్‌ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

- October 24, 2016 , by Maagulf
ఎయిరిండియా మొబైల్ యాప్‌ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఎయిరిండియా మొబైల్ యాప్‌ని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ అప్ ద్వారా ప్రయాణికులు ఎయిరిండియా సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకోవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యంకోసం మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com