ఇండోనేషియాలో బంగారు గని కుప్పకూలడంతో 11మంది మృతి

- October 25, 2016 , by Maagulf
ఇండోనేషియాలో బంగారు గని కుప్పకూలడంతో 11మంది మృతి

ఇండోనేషియాలో బంగారు గని కుప్పకూలడంతో 11మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని జాంబీ ప్రావిన్స్‌లో వున్న సింపంగ్‌ పరిట్‌ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50మీటర్ల లోతులో 11మంది సజీవ సమాధి అయినట్లుగా అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com