తుపాకీతో తీవ్రవాదులు కాల్పులు దమ్మంలో ఇరువురు పోలీసులు మృతి
- October 26, 2016
జెడ్డా : మంగళవారం ఉదయం రాస్ తానురా జిల్లాలోని కార్యాలయం నుండి సౌదీ భద్రతా సిబ్బంది ఇరువురు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని తీవ్రవాదులు వారిపై భారీ కాల్పులు జరిపి పారిపోయారు. కాగా ,ఈ దాడిలో పోలీసులు అక్కడక్కడే మరణించారు.భద్రతా సంస్థలు ఈ కేసు విచారణ చేసి నేరాన్ని పరిశోధిస్తున్నారు.
తూర్పు ప్రాంతం పోలీస్ కల్నల్ జియాద్ అల్ రాకీటీ యొక్క మీడియా ప్రతినిధి ఈ సంఘటన వివరాలు తెలియచేస్తూ, మంగళవారం అర్ధరాత్రి సమయంలో డమ్మామ్ నగరంలోని ఆల్-డాబాబు పొరుగున ఉన్న కింగ్ సౌద్ సందులో ఒక నిర్జన ప్రదేశంలో గస్తీ తిరుగుతున్నఇరువురు భద్రతా సిబ్బందిపై భారీ కాల్పులు జరిపారని తెలిపారు. అల్ రాకీటీ ప్రత్యేక భద్రతా అధికారులు తీవ్రవాదుల దాడికి కారణాలు ఆ మరణాల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు గుర్తించడానికి నేర విచారణ ప్రారంభించారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







