ఖత్ రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- October 27, 2016
మస్కట్ : ఖత్ మాదకద్రవ్యంను ముగ్గురు అక్రమ రవాణాదారులు పంపిణీ చేసే యత్నంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపడంతో వారి దుర్మార్గం బట్టబయలైంది. శలాలః ఒక స్మగ్లింగ్ స్థానానికి చేరుస్తున్న వారి ప్రయత్నం రాయల్ ఒమన్ పోలీసులు అడ్డుకొన్నారు. అదే విధంగా ఒమాన్ లో అక్రమ మద్యం అమ్మకాలు మరియు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ప్రవాసీయులను అరెస్టు చేశారు
రాయల్ పోలీస్ ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ జట్టులో ధోఫర్ తీరం గార్డ్లు సహకారంతో,ఖత్ యొక్క 2665 కట్టలను అక్రమంగా సుల్తానేట్ లోకి వారు తీసుకువచ్చే ప్రయత్నం అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ ముగ్గురు స్మగ్లర్లు పడవలు ద్వారా సైకోట్రోపిక్ మూలికలు ఆక్రమ రవాణా నేరుగా తరలించే యత్నం సైతం వారు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నేరంపై పరిశోధనల ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







