రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్

- October 27, 2016 , by Maagulf
రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎగువకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు చేయాలని చెప్పారు.

గురువారం సీఎంతో బీసీ కమిషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపిస్తామని కేసీఆర్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com