థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఏపి ఎంపిక
- October 27, 2016
థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. అంతేగాకుండా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసింది. విన్నర్ అవార్డ్ ప్లాటినం విభాగంలో అవార్డును అందుకుంది ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం తరపున అవార్డును అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ అందుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







