థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఏపి ఎంపిక

- October 27, 2016 , by Maagulf
థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఏపి ఎంపిక

థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. అంతేగాకుండా గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. విన్నర్ అవార్డ్ ప్లాటినం విభాగంలో అవార్డును అందుకుంది ఆంధ్రప్రదేశ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం తరపున అవార్డును అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ అందుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com