థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఏపి ఎంపిక
- October 27, 2016
థర్డ్ మార్క్ ఎనోమి అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. అంతేగాకుండా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసింది. విన్నర్ అవార్డ్ ప్లాటినం విభాగంలో అవార్డును అందుకుంది ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం తరపున అవార్డును అడిషినల్ రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ అందుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







