నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 28 ట్రక్కులను స్వాధీనం
- October 28, 2016
భారీ లోడులతో ...ఎటువంటి కప్పుదల లేకుండా ఉమ్ అల్ బరకా ప్రాంతం నుండి ప్రయాణించే 28 వంటి వాహనాలు అల్ ఖోర్ మరియు అల్ తఖీరా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనుందని మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) ఒక ట్వీట్ లో తెలిపారు.
దోహా మున్సిపాలిటీ ఉల్లంఘన సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. తుమ ప్రాంతంలో కుళ్ళిన చేపలను అమ్ముతున్న ఒక షాప్ పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) తెలిపింది. మ్మే అధికారులు ఒక క్లీన్ అప్ డ్రైవ్ జరిపింది. అల్ వ్యాకరహ్ ప్రాంతంలో ఒక కుటుంబం బీచ్ ప్రాంతంలో చెత్త , బొగ్గు వంటివి వ్యర్ధాలను సరిగా పారవేయనందుకు వారిపై చర్యలకు అధికారులను ఆదేశించింది అల్ వ్యాకరహ్ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం అల్ వ్యాకరహ్ చేపల మార్కెట్ వద్ద కుళ్ళిన చేపలను120 కిలోలు నాశనం చేసింది. . చేపలు పరిశీలించిన ఆఖ్ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మానవ వినియోగంకు ఏమాత్రం పనికిరాడని కనుగొనబడింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









