ప్రజా దర్బార్‌ లో నరసింహన్‌ దపంతులు

- October 30, 2016 , by Maagulf
ప్రజా దర్బార్‌ లో  నరసింహన్‌ దపంతులు

రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ ప్రారంభమైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దపంతులు సాధారణ ప్రజలను కలుస్తున్నారు. ప్రజా దర్బార్‌లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com