ట్రూజెట్ సంస్థ శబరిమల యాత్రికులకు ఆఫర్...
- October 30, 2016
హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానం నడపనున్నట్లు టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన ట్రూజెట్ సంస్థ వెల్లడించింది. నవంబరు 20నుంచి వచ్చే సంవత్సరం జనవరి 18 వరకూ ఈ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ ఎండీ వంకాయలపతి ఉమేష్ తెలిపారు. ప్రత్యేకంగా శబరిమల తీర్థయాత్రికులు, అయ్యప్ప భక్తుల కోసం ఈ విమానాన్ని నడపనున్నట్లు ఆయన చెప్పారు. కొచ్చి శబరిమలకు 190 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొచ్చి విమానాశ్రయం నుంచి పంబాకు బస్సు సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







