ట్రూజెట్ సంస్థ శబరిమల యాత్రికులకు ఆఫర్...
- October 30, 2016
హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానం నడపనున్నట్లు టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన ట్రూజెట్ సంస్థ వెల్లడించింది. నవంబరు 20నుంచి వచ్చే సంవత్సరం జనవరి 18 వరకూ ఈ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ ఎండీ వంకాయలపతి ఉమేష్ తెలిపారు. ప్రత్యేకంగా శబరిమల తీర్థయాత్రికులు, అయ్యప్ప భక్తుల కోసం ఈ విమానాన్ని నడపనున్నట్లు ఆయన చెప్పారు. కొచ్చి శబరిమలకు 190 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొచ్చి విమానాశ్రయం నుంచి పంబాకు బస్సు సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







