ఆది పినిశెట్టి తో ఎమ్మెస్ నారాయణ కూతురు
- October 31, 2016
'సాహెబా సుబ్రమణ్యం' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యింది ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కూతురు శశికిరణ్. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినప్పటికి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో కొంత విరామం తీసుకొని కొత్త స్రిప్ట్ తో ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో 'సరైనోడు' చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో కానున్నాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







