ఖతార్ లోట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా: పెరిగిన జరిమానా మొత్తం
- August 25, 2015
వాహన చోదకులు పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం, క్రమం లేని పార్కింగ్, అవివేకంగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే లపై కతార్ ప్రభుత్వం జరిమానాలను అధికం చేయడం ద్వారా విరుచుకుపడింది. హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిం బిన్ హమాద్ అల్-థని - ట్రాఫిక్ నిబంధన నo. 19 (2007) ను సవరిస్తూ జారీచేసిన చట్టం - 16 (2015), ప్రభుత్వ గజిట్ లో ప్రచురించిన 90 రోజుల అనంతరం అమలులోకి రానున్నాయి. దీనిప్రకారం, వేగపరిమితిని అతిక్రమించిన వారికి నెగేటివ్ పాయింట్లు ఇవ్వబడతాయి; మోటరు వాహనాల రిజిస్ట్రెషన్, జారీ చేయబడిన నాటి నుండి ఒక సంవత్సరం పాటు, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంబంధిత వాహనాలకు రెండు సంవత్సరాలు వర్తిస్తుంది. ప్రభుత్వ లైసెన్సింగ్ ఆధారిటీ వారి అనుమతి లేనిదే బహిరంగ ప్రదేశాలలో, ఖాళీ స్థలాలలో వారి వాహనాలను ప్రదర్శించరాదు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









