ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి
- August 25, 2015
ప్రవాస భారతీయులు, ఇండియాలో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదనే జనాభిప్రాయానికి వ్యతిరేకంగా, NRI ల యొక్క ఆదాయం స్వదేశంలో నెలకు 1,150దీనర్లు (రూ. 20,833/-) కంటే ఎక్కువ ఉన్నట్లైతే అతడు లేదా ఆమె ఆదాయ పన్ను రెటర్న్స్ ను ఫైల్ చేయవలసిఉంటుంది. అంటే స్వదేశంలో అద్దెలు లేదా డిపాజిట్లపై వడ్డీలు వంటివాటి ద్వారా మీ సంవత్సరాదాయం రూ. 2,50,000/- కంటే ఎక్కువైనత్టైతే, ఆది తప్పనిసరి అని ఐచ్చికం కాదని, ఐతే ఇందుకోసం మీరు ఇండియాకు వెళ్లనవసరం లేదని, ఆదాయపన్ను శాఖ వారి ఈ- ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చని, లేదా అనేకమంది ట్యాక్స్ ఏజెంట్ల ద్వారా ఐనా చెల్లించవచ్చని ఆ శాఖ వారు వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









