ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి
- August 25, 2015
ప్రవాస భారతీయులు, ఇండియాలో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదనే జనాభిప్రాయానికి వ్యతిరేకంగా, NRI ల యొక్క ఆదాయం స్వదేశంలో నెలకు 1,150దీనర్లు (రూ. 20,833/-) కంటే ఎక్కువ ఉన్నట్లైతే అతడు లేదా ఆమె ఆదాయ పన్ను రెటర్న్స్ ను ఫైల్ చేయవలసిఉంటుంది. అంటే స్వదేశంలో అద్దెలు లేదా డిపాజిట్లపై వడ్డీలు వంటివాటి ద్వారా మీ సంవత్సరాదాయం రూ. 2,50,000/- కంటే ఎక్కువైనత్టైతే, ఆది తప్పనిసరి అని ఐచ్చికం కాదని, ఐతే ఇందుకోసం మీరు ఇండియాకు వెళ్లనవసరం లేదని, ఆదాయపన్ను శాఖ వారి ఈ- ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చని, లేదా అనేకమంది ట్యాక్స్ ఏజెంట్ల ద్వారా ఐనా చెల్లించవచ్చని ఆ శాఖ వారు వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







