ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి
- August 25, 2015
ప్రవాస భారతీయులు, ఇండియాలో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదనే జనాభిప్రాయానికి వ్యతిరేకంగా, NRI ల యొక్క ఆదాయం స్వదేశంలో నెలకు 1,150దీనర్లు (రూ. 20,833/-) కంటే ఎక్కువ ఉన్నట్లైతే అతడు లేదా ఆమె ఆదాయ పన్ను రెటర్న్స్ ను ఫైల్ చేయవలసిఉంటుంది. అంటే స్వదేశంలో అద్దెలు లేదా డిపాజిట్లపై వడ్డీలు వంటివాటి ద్వారా మీ సంవత్సరాదాయం రూ. 2,50,000/- కంటే ఎక్కువైనత్టైతే, ఆది తప్పనిసరి అని ఐచ్చికం కాదని, ఐతే ఇందుకోసం మీరు ఇండియాకు వెళ్లనవసరం లేదని, ఆదాయపన్ను శాఖ వారి ఈ- ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చని, లేదా అనేకమంది ట్యాక్స్ ఏజెంట్ల ద్వారా ఐనా చెల్లించవచ్చని ఆ శాఖ వారు వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







