రాఖీ సావంత్ పై ఎఫ్ఐఆర్
- November 04, 2016
అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలున్న కురచ దుస్తులు ధరించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సృష్టించిన సంచలన అంతాఇంతా కాదు.
'ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!'
అని తనపై దుమ్మెత్తి పోసివాళ్లకు ' మోదీ నా డ్రీమ్ మ్యాన్' అని ధీటుగా జవాబిచ్చిందామె. అయితే కాలప్రవాహంలో సర్దుమణిగిందనుకున్న ఆ వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది.
అసభ్యకరమైన దుస్తులు ధరించారన్న కారణంగా నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి నమోదుచేసిన కేసు వివరాలను ఆ స్టేషన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాంక్రోలీకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిద్యాదుమేరకు రాఖీ సావత్ పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. దీనిపై నటి స్పందన వెలువడాల్సిఉంది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







