రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఓమానీయులు మృతి
- November 05, 2016
మస్కట్ : సుల్తాన్ కబూస్ జాతీయ రహదారి మీద జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఓమానీయులు దుర్మరణం చెందారు. శుక్రవారం వేకువజామున ఒక కారు ప్రమాదంలో వీరు చనిపోయారు.
కారు నడుపుతున్న డ్రైవర్ అహ్మద్ బిన్ ఖమీస్ అల్ సిఎబి (34) మరియు ఆ వ్యక్తితో పాటు కారులో కూర్చొని ప్రయాణిస్తున్న 37 ఏళ్ల ఆలీ బిన్ జుమా అల్ జాక్వని ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు . సుల్తాన్ కబూస్ హైవే మీద రాయల్ విమానాలు వెళ్లే మార్గం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







