శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం ..
- November 05, 2016
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుబాయి నుంచి శంసాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర 645 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆ బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







