శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం ..

- November 05, 2016 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు  స్వాధీనం ..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుబాయి నుంచి శంసాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర 645 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆ బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com