శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం ..
- November 05, 2016
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుబాయి నుంచి శంసాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర 645 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆ బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









