పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు...
- November 05, 2016మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత వెండితెర మీదికి రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానవుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం బయటికొచ్చింది. 'ఖైధీ నెం 150' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించి చిరు పునరాగమనం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తమ వంతు భాద్యతగా సినిమా విజయం కోసం అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా అయినవిల్లి లోని గణపతి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏడిద శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే దేశంలోని 6 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు చేస్తామని, సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం